Trending:


గణపతికి ఇష్టమైన గరికలో ఔషధ గుణాలు, ఈ దూర్వా గడ్డిని ఆరోగ్యానికి ఎలా వాడాలో తెలుసుకోండి

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, జీర్ణక్రియను ప్రోత్సహించడం నుండి ఆధ్యాత్మిక రక్షణను అందించడం వరకు, ఈ ఈక గడ్డి మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.


మీ ఏసీలో ఏ గ్యాస్ ఉంటుందో తెలుసా.. ఈ గ్యాస్ అయితే మీరు ఓజెన్ లేయర్‌ని దెబ్బతీస్తున్నట్టే!

వేసవి రాగానే, ప్రతి ఇంట్లో చల్లదనం కోసం పోటీ మొదలవుతుంది. ఇంతకు ముందు కేవలం ఫ్యాన్లు, కూలర్లు మాత్రమే ఎంపికలుగా ఉండేవి, కానీ నేడు స్ప్లిట్ ఏసీలు, విండో ఏసీలు సాధారణమైపోయాయి. స్ప్లిట్ ఏసీ దాని అద్భుతమైన కూలింగ్ సామర్థ్యం కోసం ఇష్టపడతారు, అయితే విండో ఏసీ తక్కువ ధర, సులభమైన ఇన్‌స్టలేషన్ కారణంగా ప్రజలకు నచ్చుతుంది. అయితే, సరైన కూలింగ్ పొందడానికి ఏసీ సరైన నిర్వహణ, సర్వీసింగ్ చాలా ముఖ్యం. ఏసీలో ఏ గ్యాస్ నింపుతారు? సరైన ఎంపిక తెలుసుకోండి: అనుభవజ్ఞుడైన ఏసీ టెక్నీషియన్ భవాని సాయి ప్రకారం, ఏసీలో ప్రధానంగా మూడు రకాల గ్యాస్‌లు ఉపయోగిస్తారు. R-22: పాత మోడల్ ఏసీలలో కనిపిస్తుంది. ఇది ఓజోన్ పొరకు హాని కలిగిస్తుంది కాబట్టి దీనిని క్రమంగా నిలిపివేస్తున్నారు. R-410A: కొత్త స్ప్లిట్, విండో ఏసీలలో ఎక్కువగా ఈ గ్యాస్‌నే ఉపయోగిస్తారు. ఇది పర్యావరణ అనుకూలమైనది, ఎక్కువ కూలింగ్ అందిస్తుంది. R-32: ఇది అత్యంత ఆధునిక, శక్తి సామర్థ్య గల గ్యాస్. సాధారణంగా ఇన్వర్టర్ ఏసీలలో దీనిని ఉపయోగిస్తారు. గ్యాస్ నింపేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి: మీ ఏసీ చల్లని గాలిని ఇవ్వకపోతే, ఆలస్యం చేయకుండా అనుభవజ్ఞుడైన టెక్నీషియన్‌తో గ్యాస్ నింపించడం అవసరం. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లప్పుడూ ఏసీ మోడల్ నంబర్‌ను చూసి సరైన గ్యాస్‌ను నింపండి. శిక్షణ పొందిన మెకానిక్‌తో మాత్రమే గ్యాస్ నింపించండి, స్థానిక టెక్నీషియన్‌లను నివారించండి. గ్యాస్ నింపే ముందు లీకేజ్ పరీక్ష తప్పకుండా చేయించండి. ఏసీ ఆన్‌లో ఉన్నా లేకపోయినా, ప్రతి 3-4 నెలలకు సర్వీసింగ్ చేయించడం అవసరం. సమయానికి సర్వీసింగ్ చేయడం, సరైన గ్యాస్‌ను ఉపయోగించడం వల్ల మీ ఏసీ అద్భుతమైన చల్లని గాలిని ఇవ్వడమే కాకుండా, దాని జీవితకాలం పెరుగుతుంది. అలాగే, విద్యుత్ బిల్లుపై ఉపశమనం లభిస్తుంది. వేసవి ప్రారంభానికి ముందు ఒకసారి ఏసీని పూర్తిగా తనిఖీ చేయడం. శుభ్రం చేయడం మీ జేబుకు, సౌకర్యానికి రెండింటికీ లాభదాయకంగా ఉంటుంది.


Head Bath Rules: స్త్రీలు తలస్నానం చేసేందుకు నియమాలున్నాయని తెలుసా.. ఏరోజున చేయడం శుభప్రదం అంటే..

స్త్రీలు తల స్నానం చేసే విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. మహిళలు ఏ రోజున తల స్నానం చేయాలి? ఏ రోజున తల స్నానం చేయకూడదో తెలుసుకోవాలి. అయితే ఈ నియమాలు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కనుక ఈ రోజు స్త్రీలు తల స్నానం ఏ రోజున చేయడం శుభప్రదం.. ఏ రోజున తల స్నానం చేయడం దురదృష్టాన్ని తెస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..


Parenting: విరాట్, అనుష్క నుంచి ప్రతి పేరెంట్స్ నేర్చుకోవాల్సినది ఇదే

ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. తాము ఆఫీసు పనితో బిజీగా ఉన్నామని అసలు పిల్లల్నే పట్టించుకోవడం లేదు. కానీ, విరాట్, అనుష్క మాత్రం తమ పిల్లలు తినే భోజనం కూడా స్వయంగా వారే వంట చేస్తారని మీకు తెలుసా? అనుష్క శర్మ, విరాట్ కోహ్లీకి పరిచయం అవసరం లేదు.ఒకరు క్రికెట్ లో స్టార్ ప్లేయర్ అయితే, మరొకరు బాలీవుడ్ ని ఏలిన అందాల తార. వీరిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కానీ, ఎంత బిజీగా ఉన్నా కూడా వారు తమ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ...


భాగ్యనగరంలో బంగారు మేఘాలు.. ఎంత చూడముచ్చటగా ఉందో..!

నీలి ఆకాశంలో నల్లని మేఘాలంటే మనందరికీ సుపరిచితమే. వెండి లాంటి మేఘాలు వినీలాకాశంలో ఆహ్లాదంగా దర్శనమివ్వడం తెలిసిన విషయమే. కానీ బంగారు వర్ణంలో మబ్బులు ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదా. అలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. అది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే ఎత్తైన భవనాలు కింద ఉంటే.. ఆకాశం నుంచి కిందకు పడుతుందా అన్నట్టు ఆ బంగారు మేఘం నగరవాసులను ఆకర్షించింది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో వార్త వ్యాపిస్తున్న ఈ సాంకేతిక...


పులితో సెల్ఫీ దిగాలని ఉందా?.. హైదరాబాద్ వాసులకు అద్భుత అవకాశం

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌ను సందర్శించే వారికి తీపి కబురు. త్వరలోనే తెల్ల పులితో సెల్ఫీ దిగొచ్చు. సందర్శకుల కోసం అత్యాధునిక టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ అందుబాటులోకి రానుంది. తర్వాత సింహాలు, పెద్దపులులకూ ఇలాంటి ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయనున్నారు. టన్నెల్ అక్వేరియం, ఏవియరీ, 9డీ డిజిటల్ సెంటర్ వంటి మరిన్ని కొత్త ప్రాజెక్టులతో జూ మరింత ఆకర్షణీయంగా మారనుంది. గ్లాస్ ఎన్‌క్లోజర్ అందుబాటులోకి వస్తే పులితో సరదాగా సెల్ఫీ దిగే ఛాన్స్ ఉంటుంది.


Lasora Fruit | రోడ్డు ప‌క్క‌న ఎక్క‌డైనా మీకు ఈ పండ్లు క‌నిపిస్తే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి..

విదేశాల నుంచి వ‌చ్చే పండ్ల కన్నా మ‌న ద‌గ్గ‌ర స్థానికంగా ల‌భించే కొన్ని ర‌కాల పండ్ల‌లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి. కానీ అలాంటి పండ్ల గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి పండ్ల‌లో ల‌సోరా పండ్లు కూడా ఒక‌టి.


గ్రీన్ కలర్ శారీలో నెమలిలా ఉన్న రుహానీ

విరాట్ కోహ్లి మరదలు రుహానీ శర్మ హాట్ డ్రెస్సులే కాదు చీరల్లోనూ అట్రాక్టివ్‌గానే ఉంది


అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నారా.. ఈ 4 రాశుల వారికి దరిద్రం వెంటాడుతుంది, జాగ్రత్త!

ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు కర్కాటక రాశిలో కుజుడు, వృషభ రాశిలో గురుడు, చంద్రుడు ఉంటారు. దీనితో పాటు, మేషరాశిలో సూర్యుడు, కన్యారాశిలో కేతువు, మీనరాశిలో బుధుడు, శుక్రుడు, శని, రాహువుల కలయిక ఉంటుంది. ఈ రోజు ఏ రాశి వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. అయోధ్యకు చెందిన జ్యోతిష్యుడు కల్కి రామ్ తెలిపిన ప్రకారం, అక్షయ తృతీయ చాలా శుభప్రదమైన రోజు అయినప్పటికీ, మధ్యాహ్నం 12:02 తర్వాత ‘అతిగండ యోగం’ ప్రారంభమవుతుంది. అలాగే, తృతీయ తిథి మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు సాయంత్రం 4:18 వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది, తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ‘శోభన యోగం’ మధ్యాహ్నం 12:02 వరకు ఉంటుంది. తర్వాత అతిగండ యోగం ప్రారంభమవుతుంది. ‘గర కరణం’ మధ్యాహ్నం 2:12 వరకు ఉంటుంది, ‘వణిజ కరణం’ మే 1న రాత్రి 12:43 వరకు ఉంటుంది. గ్రహాల స్థితి ప్రకారం, మేషరాశిలో సూర్యుడు, వృషభరాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక, కర్కాటక రాశిలో కుజుడి ‘నీచ’ స్థితి, కన్యారాశిలో కేతువు, మీనరాశిలో రాహు-శని-శుక్ర-బుధుల కలయిక కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏ రాశుల వారికి ఏప్రిల్ 30 శుభప్రదంగా ఉండకపోవచ్చో చూద్దాం. కర్కాటక రాశి: ఈ రాశిలో కుజుడు ‘నీచ’ స్థానంలో ఉండటం వల్ల మానసిక అస్థిరత, కోపం పెరుగుతాయి. రాశి అధిపతి అయిన చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు. అదే సమయంలో బృహస్పతి అక్కడ ఉంటాడు. మధ్యాహ్నం తర్వాత అతిగండ యోగం, మృగశిర నక్షత్రం కుటుంబ కలహాలు, అధిక భావోద్వేగాలు, కడుపు లేదా ఛాతీ సంబంధిత ఆరోగ్య సమస్యలను పెంచుతాయి. కుజుడి బలహీనత నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు జరిగేలా చేస్తుంది. కన్యారాశి: ఈ రాశిలో కేతువు ఉండటం వల్ల మానసిక గందరగోళం, అనిశ్చితి ఏర్పడవచ్చు. చంద్రుడు వృషభరాశిలో తొమ్మిదవ స్థానంలో ఉంటాడు, కుజుడు ‘నీచ’ స్థితిలో పదకొండవ స్థానంలో ఉంటాడు, ఇది ఆదాయానికి అడ్డంకులు కలిగిస్తుంది. స్నేహితులతో సంబంధాలలో చీలికలు రావచ్చు. మధ్యాహ్నం తర్వాత అతిగండ యోగం, మృగశిర నక్షత్ర ప్రభావంతో పనుల్లో ఆలస్యం, చర్మం, కడుపు సంబంధిత సమస్యలు అనవసరమైన ఆందోళనలు పెరుగుతాయి. తులారాశి: ఈ రాశికి ఆరవ స్థానంలో మీనరాశి ఉండటం వల్ల రాహు, శని, శుక్ర, బుధుల కలయిక ఏర్పడుతోంది, ఇది శత్రువుల పెరుగుదల, అనారోగ్యం అప్పుల పెరుగుదలను సూచిస్తుంది. రాశి అధిపతి అయిన శుక్రుడు రాహు-శనితో కలిసి ఉండటం వల్ల సంబంధాలలో అపార్థాలు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు. మధ్యాహ్నం తర్వాత అతిగండ యోగం కలహాలు, మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీనరాశి: ఈ రాశిలో రాహు, శని, శుక్ర, బుధుల కలయిక గందరగోళం సృష్టించవచ్చు. రాహువు గందరగోళం మోసం జరిగే అవకాశాన్ని పెంచుతుంది, శని పనిలో అడ్డంకులు ఒత్తిడిని కలిగిస్తుంది, శుక్రుడు సంబంధాలు, సౌకర్యాలలో లోటును తెస్తుంది. బుధుడు సంభాషణలలో అపార్థాలను పెంచుతుంది. మధ్యాహ్నం తర్వాత అతిగండ యోగం ఆర్థిక నష్టం, సంబంధాలలో కలహాలు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. డిస్‌క్లెయిమర్ - పై విషయాలను తప్పనిసరిగా విశ్వసించాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య ఉంటే నిపుణుల సలహా తీసుకోండి. ఏదైనా జరిగితే న్యూస్ 18 తెలుగు ఏ విధంగానూ బాధ్యత వహించదు.


Child Marriages | బాల్య వివాహాలను కలిసికట్టుగా అడ్డుకోవాలి : విజన్‌ కో ఆర్డినేటర్‌ రాజు

Child Marriages | ప్రతీ ఒక్కరూ బాల్య వివాహాలు చేసే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విజన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్‌ రాజు. గ్రామాలలో ఎక్కువ శాతం బాల్య వివాహాలను చేస్తున్నారని.. అందరం కలిసికట్టుగా ఉండి అటువంటి వారిని ఎదిరించాలన్నారు.


Mangoes: అతి తక్కువ ధరకే మామిడి పండ్లు... ఎక్కడో తెలుసా?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మామిడి తోటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దొరికే మామిడి పండ్లు కూడా అతి తక్కువ ధరకే లభిస్తాయి. వాటి రుచి కూడా బాగా ఉంటుంది. మామిడి పండ్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో. మామిడి పండ్లు తక్కువ ధరలకే కొనాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్లాల్సిందే. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? ఏలూరులో ఫైర్ స్టేషన్ వద్ద జిల్లా నలుమూల నుంచి వచ్చే మామిడి పండ్లను అతి తక్కువ ధరకే ఇక్కడ లభిస్తున్నాయి.ఇక్కడ లభించే...


ఉదయం ఆకుపచ్చగా, మధ్యాహ్నం నల్లగా, సాయంత్రం నీలంగా, రాత్రి తెల్లగా కనిపించే వస్తువు ఏది?

ఇప్పటి తరంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలన్న ఆశ కలగడం సహజం. కానీ ఆ ఆశను నిజం చేసేందుకు పోటీ పరీక్షల అనేవి పెద్ద మెట్టు. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఎన్నో ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో లక్షలాది మంది పోటీ పడుతున్నారు. ఈ పోటీకి టఫ్ గానే ఉంటుంది. అందులోనూ విజయం సాధించాలంటే కేవలం పాఠ్యాంశాల మీదే కాకుండా సాధారణ జ్ఞానం (General Knowledge – GK) మీద కూడా పట్టు తప్పనిసరి. సాధారణ జ్ఞానం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలిసే విషయాలు. ఇవి పుస్తకాలకే పరిమితంగా ఉండవు. నిత్యం వార్తల్లో, చరిత్రలో, భూగోళ శాస్త్రంలో, రాజకీయాలలో, ప్రకృతిలో – ఇలా అన్ని రంగాల్లోనూ మనం పొందే సమాచారం దీనిలోకి వస్తుంది. ఇది మన ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. ప్రశ్న అడిగినప్పుడు కేవలం మెమరీ కాకుండా లాజిక్‌ ఆధారంగా సమాధానం చెప్పగలిగే శక్తిని ఇస్తుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ ఒక కీలక భాగంగా ఉంటుంది. గ్రూప్ పరీక్షలు, పోలీస్, బ్యాంక్, SSC, UPSC, RRB వంటి అన్ని పరీక్షల్లోనూ GKని ప్రాధాన్యతతో ప్రశ్నిస్తారు. ఒక్కోసారి దీనిపైనా ఉత్తీర్ణత ఆధారపడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ అంశంపై రోజూ కాస్త సమయం కేటాయించడం అవసరం. జనరల్ నాలెడ్జ్ అనేది కేవలం ముక్కుసూటిగా ప్రశ్న – సమాధానం కాదు. కొన్నిసార్లు ప్రశ్నలు సరదాగా, క్రియేటివ్‌గా ఉంటాయి. ఉదాహరణకు: "ఉదయం ఆకుపచ్చగా, మధ్యాహ్నం నల్లగా, సాయంత్రం నీలంగా, రాత్రి తెల్లగా కనిపించే వస్తువు ఏది?" అని ఓ పరీక్షలో అడిగారు. ఈ ప్రశ్న చూసేలోపే, తల తిరుగుతుంది. నాలుగు సమయాల్లో నాలుగు రంగులు మార్చే వస్తువు ఏంటి? అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దీని సమాధానం చాలా సింపుల్ – నాచు (ఆల్గే). నాచు అనేది నీటి దగ్గర పెరిగే ఒక రకమైన సూక్ష్మ జీవి. దీన్ని శిలీంధ్రం, ఆల్గే అని కూడా పిలుస్తారు. ఇది చెరువులు, నదులు, తేమతో ఉన్న గోడలపై పెరుగుతుంది. ఉదయం సూర్యరశ్మిలో ఇది ఆకుపచ్చగా కనిపిస్తుంది. మధ్యాహ్నం వేడిలో నల్లగా మారుతుంది. సాయంత్రం లైట్ తగ్గినప్పుడు ఇది నీలంగా కనిపించొచ్చు. రాత్రి చిమ్మ చీకట్లో ఇది తెల్లగా లేదా ఛాయా లాంటి రూపంలో కనిపించవచ్చు. ఇదే అసలు ప్రత్యేకత. ఈ తరహా ప్రశ్నలు అభ్యర్థుల్లోలో పరిశీలన, లోతైన ఆలోచన చేసే స్వభావాన్ని పెంచుతాయి. అలాగే సైన్స్, ప్రకృతి, భౌతిక శాస్త్రం వంటివాటిపై అవగాహనను పెంచుతాయి. ముఖ్యంగా UPSC, SSC వంటి పరీక్షల్లో ఇటువంటి ట్రిక్ ప్రశ్నలు చాలా సాధారణం. అందుకే, జనరల్ నాలెడ్జ్ అంటే రొటీన్ చదువు అనుకోకూడదు. ఆసక్తిగా చదివితే ఇది మస్త్ ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారుతుంది. పోటీ పరీక్షలు ఎంత గట్టిగా ఉండినా, సరైన ప్రిపరేషన్ ఉంటే మీరు విజయాన్ని అందుకోవచ్చు. అందులో జనరల్ నాలెడ్జ్ మీ బలం అవుతుంది. రోజూ 15–20 నిమిషాలు GKకి కేటాయించండి. వార్తలు చదవండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, క్యూరియస్ ప్రశ్నల మీద ఆలోచించండి. ఈ పద్ధతుల్లో మీరు మరింత మెరుగవుతారు. విజయం సాధించాలంటే కేవలం చదవడం సరిపోదు. తెలుసుకోవాలన్న ఆవేశం ఉండాలి. ఆ ఆవేశాన్ని ప్రేరేపించేది జనరల్ నాలెడ్జ్. కాబట్టి, నేటి నుంచే GK మీద ప్రాధాన్యత పెంచండి. అదే మీ రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.


ఇంట్లో ఫ్రిడ్జ్ గోడకు ఎంత దూరంలో ఉండాలో తెలుసా.. ఇవి తెలియకుండా అలా పెడుతున్నారా..

మన రోజువారీ జీవితంలో మనం ఆధారపడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ముఖ్యమైనది ఫ్రిజ్. ఇది ముఖ్యమైనప్పటికీ, చాలా మందిమి ఫ్రిజ్‌ను సరిగ్గా ఉపయోగించము లేదా ఎలా ఉపయోగించాలో తెలియదు. ఫ్రిజ్‌ను సరిగ్గా ఉంచే నియమం చాలా మందికి తెలియదు. సరిగ్గా ఉపయోగించకపోతే ఫ్రిజ్ పాడైపోవచ్చు లేదా అధిక విద్యుత్ బిల్లు రావచ్చు. అంతేకాకుండా ఫ్రిజ్ నుంచి సరైన సేవను పొందలేకపోవచ్చు. ఫ్రిజ్‌ను గదిలో ఉంచిన తర్వాత గోడ నుంచి ఎంత దూరం ఉండాలో చాలా మందికి తెలియదు. రిఫ్రిజిరేటర్‌లో గాలి ప్రసారం కోసం గోడ నుంచి తగినంత దూరంలో ఉంచాలి. లేకపోతే ఫ్రిజ్ సరిగ్గా పనిచేయదు. యంత్రం చుట్టూ కొంత స్థలం వదలడం అవసరం. ఫ్రిజ్ వెనుక గోడ నుంచి కనీసం 4 అంగుళాలు, పై క్యాబినెట్ నుంచి 2 అంగుళాలు, రెండు వైపులా కనీసం 1/4 అంగుళం దూరంలో ఉండాలని చెబుతారు. అయితే ఇది సాధారణ నియమం. ప్రతి ఫ్రిజ్ కంపెనీకి దాని స్వంత మార్గదర్శకాలు ఉన్నాయి. గాలి ప్రసారం కోసం తగినంత స్థలం లేకపోతే, ఫ్రిజ్ కంప్రెసర్ ఎక్కువగా వేడెక్కుతుంది. ఎక్కువ కాలం ఇలా జరిగితే ఫ్రిజ్ త్వరగా పాడవుతుంది. అయితే గోడ నుంచి సరైన దూరంలో ఉంచితే ఫ్రిజ్ లోపలి గాలి బయటికి బాగా వెళ్లగలదు, కంప్రెసర్ సులభంగా వేడెక్కదు. దీనివల్ల కంప్రెసర్ జీవితకాలం పెరుగుతుంది, ఫ్రిజ్ ఎక్కువ కాలం సేవ చేస్తుంది.


Horoscope Today: ఆర్థికంగా వారికి ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

ఏప్రిల్ 30, 2025 నాటి 12 రాశులకు సంబంధించిన దినఫలాలు ఇక్కడ అందించడం జరిగింది. మేష రాశి వారు శుభవార్తలు అంటుకుంటారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారు అనవసర ఖర్చులను నియంత్రించాలి. నిరుద్యోగులకు విదేశాల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రతి రాశి వారికి దినఫలాలు వేరువేరుగా ఉంటాయి. ఈ రోజు మీ రాశి ఫలితాలను తెలుసుకోండి.


Long Hair: మోకాళ్ల వరకు జుట్టు పెరుగుదలను పెంచే నూనె.. ఎలా తయారు చేసుకోవాలి?

Long Hair: మోకాళ్ల వరకు జుట్టు పెరుగుదలను పెంచే నూనె.. ఎలా తయారు చేసుకోవాలి?


Hindu Rituals: మీరు సాయంత్రం టైంలో ఇవి ఎవరికైనా ఇస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే

హిందూ ధర్మంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే, సనాతన ధర్మంలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం నిషేధించారు. ఇంట్లోని పెద్దలు సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకుండా మిమ్మల్ని ఆపుతూ ఉండటం మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రాలలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఎవరైనా అలా చేస్తే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉజ్జయిని ఆచార్య ఆనంద్ భరద్వాజ్ అటువంటి కొన్ని పనుల గురించి చెప్పారు. పసుపు నేరుగా గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా పసుపు ఇవ్వడం వల్ల వారి గురు గ్రహం బలహీనపడుతుందని చెబుతారు. గురు గ్రహం బలహీనపడటం వల్ల ధన సంబంధిత సమస్యలు వ్యక్తిని చుట్టుముడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం ఉప్పు దానం చేయకూడదు. చాలాసార్లు పొరుగువారు లేదా ఏదైనా కార్యక్రమంలో దుకాణం మూసి ఉండటం లేదా దూరంగా ఉండటం వల్ల ప్రజలు ఉప్పు అడుగుతారు. అటువంటి పరిస్థితిలో సూర్యాస్తమయం తర్వాత ఉప్పు దానం చేయకుండా ఉండాలి. సాధారణంగా పొరుగువారిలో పెరుగు తోడు పెట్టడానికి దాని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ, సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ పెరుగు ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పెరుగు ఇవ్వడం వల్ల ధనం, వైభవం తగ్గుతాయి. సాయంత్రం సమయంలో మీరు డబ్బు దానం చేయకూడదు. సూర్యాస్తమయ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఈ సమయంలో ఎవరికైనా డబ్బు ఇస్తే, లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పాలు విష్ణువు, లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత పొరపాటున ఎవరికీ పాలు దానం చేయకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. (నిరాకరణ: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. న్యూస్18 తెలుగు లేదా దాని నిర్వహణ ఈ విషయాలు నిజమని ధృవీకరించడం లేదు.


Dragon Fruit: పోషకాలు నిండిన డ్రాగన్‌ ఫ్రూట్‌.. తింటే ఆ సమస్య పోయినట్లే..

Dragon Fruit Benefits: ఈ ఎండాకాలంలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అయితే డయాబెటిస్ వారికి కూడా ఆరోగ్యకరమని తెలిసిందే. అయితే ఈ ఎండవేళ డ్రాగన్ ఫ్రూట్ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం..


మామిడికాయ ఊరగాయ పెడుతున్నారా? అది చెడిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!

Mango Pickle: వేసవిలో ఇంటి చుట్టూ మామిడికాయ ఆవకాయ వాసన విరజిమ్ముతుంది. తీపి పుల్లని రుచులతో మామిడికాయ ఊరగాయ ప్రతి వంటలలో ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఈ కాలంలో చాలామంది మహిళలు మామిడికాయతో ఊరగాయ తయారుచేస్తారు. ఈ ఊరగాయను సరైన విధంగా తయారు చేస్తే సంవత్సరాల తరబడి నిల్వ ఉంచుకోవచ్చు. అయితే కొంతమంది తయారు చేసిన కొన్ని వారాల్లోనే ఊరగాయ పాడవుతుంది. అందుకే దీన్ని ఎక్కువకాలం రుచితో కూడిన స్థితిలో ఉంచాలంటే కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి.1. పదార్థాలను...


మునగతో బోలెడు లాభాలు!

మునగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మునగ ఆకుల్ని తినడం వలన హెల్త్ బావుంటుంది. చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండడానికి వీలవుతుంది.


Vaccines: వ్యాక్సిన్ ఏ చేతికి వేసుకోవాలి.. పరిశోధనల్లో తేలిన షాకింగ్ విషయం..

వ్యాక్సిన్లు ఆధునిక వైద్య శాస్త్రంలో అత్యంత విజయవంతమైన ఆవిష్కరణలలో ఒకటిగా నిలుస్తాయి, ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, వ్యాధుల నుండి వ్యక్తులను సమాజాలను రక్షిస్తాయి. పోలియో, స్మాల్‌పాక్స్ వంటి ప్రమాదకర వ్యాధులను నిర్మూలించడంలో టెటనస్, హెపటైటిస్, మీజిల్స్ వంటి వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయి. ఇవి శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపించి, భవిష్యత్తులో వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. మరి...


అక్షయ తృతీయ రోజు ఈ రాశివారు బంగారం కొంటే ఏం జరుగుతుందో తెలుసా..?

అక్షయ తృతీయ అనేది దైవ అనుగ్రహాన్ని పొందే పవిత్రమైన రోజు. ఈ రోజు బంగారం లేదా వెండిని కొనడం శుభదాయకమని, శాశ్వత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. మీ రాశి ఆధారంగా ఎలాంటి ఆభరణం కొనాలో తెలుసుకోండి. ఈ సూచనలతో ఈ అక్షయ తృతీయను మరింత శుభప్రదంగా మార్చుకోండి.


శాశ్వతం' అనే అర్థం వచ్చే అబ్బాయిల పేర్లు ఇవిగో!

మీ అబ్బాయికి పేరు పెట్టాలని అనుకుంటున్నారా. అయితే శాశ్వతం అనే అర్థం వచ్చే ఈ పేర్లు చెక్ చేయండి.


Akshaya Tritiya: బంగారం కొనడానికి మంచి ముహూర్తాలు ఇవిగో

వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయ పండగ జరుపుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అక్షయ తృతీయ సంవత్సరంలో వచ్చే నాలుగు ముహూర్తాలలో ఒకటి. అంటే ఈ రోజు ఏ శుభకార్యం అయినా ముహూర్తం చూడకుండానే చేయవచ్చు. అక్షయ తృతీయతో చాలా నమ్మకాలు, సంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. ఈ సంప్రదాయానికి సంబంధించిన చాలా నమ్మకాల వల్ల ప్రజలు ఈ రోజు బంగారం కొంటారు. ఈ సంప్రదాయానికి సంబంధించిన మూడు కారణాలు...


Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారిని బాస్‌ ప్రశంసిస్తాడు, వీళ్ల నిర్ణయం ఎంతో కీలకం..

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారిని బాస్‌ ప్రశంసిస్తాడు, వీళ్ల నిర్ణయం ఎంతో కీలకం..


బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పు చేస్తే.. 30 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోతారంట..!

ఉదయాన్నే టూత్ బ్రష్ చేయడం ఎంత అవసరమో, దాన్ని సరైన విధంగా, సరైన సమయంలో చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఎక్కువ సేపు బ్రష్ చేస్తే దంతాలు మరింత మెరుస్తాయని అనుకుంటారు. కానీ ఈ భావన తప్పు మాత్రమే కాదు, దంతాలకు కూడా హానికరం. రాంచీలోని పరాస్ ఆసుపత్రిలో దంతవైద్యురాలైన డా. సుకేషి తెలిపిన వివరాల ప్రకారం.. 30 నిమిషాలు బ్రష్ చేయడం పెద్ద సమస్యకు దారితీస్తుందని చెబుతున్నారు. మన దంతాలపై ఉండే లేత తెల్లని, సన్నని రక్షణ పొర ఉంటుంది. ఇది దంతాలకు మెరుపు ఇవ్వడంతో పాటు.. దంతాలను హానికారక బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. అయితే ఎక్కువ సేపు బ్రష్ చేయడం ద్వారా ఆ పొర క్రమంగా తొలగిపోతుంది. డా. సుకేషి తెలిపిన వివరాల ప్రకారం ఈ రక్షణ పొరలో కాల్షియం ఉండటం వల్ల అది దంతాలను బలంగా, సురక్షితంగా ఉంచుతుంది. కానీ 15 నుండి 30 నిమిషాలు వరకూ బ్రష్ చేసినప్పుడు, ఈ పొరను రుద్దుతారు. దీని వల్ల దంతాలపై కుహరాలు ఏర్పడతాయి, దంతాల మధ్య అంతరాలు వస్తాయి మరియు అవి వేగంగా క్షీణించిపోతాయి. అతిగా బ్రష్ చేయడం వల్ల మసుడుల సహజ రక్షణ కూడా దెబ్బతింటుంది. దీని వల్ల దంతాలు బలహీనపడతాయి, అలాగే వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల సంక్రమణకు అవకాశం పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, కేవలం ఒకటి నుండి రెండు నిమిషాలపాటు సరైన పద్ధతిలో బ్రష్ చేయడం సరిపోతుందని డా. సుకేషి సూచిస్తున్నారు. వృత్తాకార కదలికలతో బ్రష్ చేయాలి. పైకి కిందకి, ఎడమ నుండి కుడి దాకా ప్రతి ప్రాంతాన్ని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేయాలి. రోజులో తరచూ బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సరైన రీతిలో చేయడం పూర్తిగా చాలు. (గమనిక: ఈ కథనం నిపుణుల అభిప్రాయం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ 18 తెలుగు ధృవీకరించడం లేదు.)


Cooler: ఇంట్లో కూలర్ వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే పేలుతుంది జాగ్రత్త..!

వేసవిలో నీరు లేకుండా కూలర్‌ను నడిపిస్తే గది మొత్తం తేమతో నిండిపోతుంది. అలాగే, దాని నుండి వచ్చే గాలికి కొంచెం వెచ్చదనం ఉంటుంది. దీన్ని నివారించడానికి, మీరు కూలర్‌లో నీరు కలిపిన తర్వాత మాత్రమే నడపాలి. ఇలా చేస్తే, మీ కూల‌ర్ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. కానీ నీరు లేకుండా కూలర్‌ను ఉపయోగిస్తే, అది పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. కూలర్ ఎలా పనిచేస్తుంది: కూలర్ బయటి నుండి వేడి గాలిని తీసుకుంటుంది. తడి ప్యాడ్ గుండా వెళ్ళిన తర్వాత, అది గాలిని చల్లబరచి బయటికి వ‌దులుతుంది. చల్లని గాలిని పొందడానికి, కూలర్‌లో నీరు ఉండటం ముఖ్యం. లేకుంటే, మీరు వేడి గాలితో పాటు తేమను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. పంపు: చాలా మంది కూలర్‌లో నీరు పెట్టకుండా, పంపును నడిపిస్తూనే ఉంటూ పొరపాటు చేస్తారు. ఇలా పదే పదే చేస్తే, అది పంపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. పంపు వేడెక్కి కాలిపోతుంది. దీని వల్ల‌ కూలర్‌లో మంటలు చెలరేగే ప్రమాదం పెరుగుతుంది. ప్రతికూలతలు: నీరు లేకుండా ఎయిర్ కూలర్‌ను నడిపితే, అది మీ చర్మం, కళ్లను చికాకు పెట్టవచ్చు. అలాగే, శ్వాస సమస్యలు కూడా కలిగించవచ్చు. దుమ్ము: నీరు లేకుండా, కూలర్ కేవలం ఫ్యాన్‌గా మారి నడుస్తుంది. ఆ గాలిలో చల్లదనం ఉండదు. ఇలా చేయడం వల్ల‌ మీరు వేడి గాలితో పాటు దుమ్ము, అలెర్జీలను కూడా ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.


Mango Cashew Curry: చికెన్, మటన్ మించి టేస్టీ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కూర రెసిపీ

వేసవి వచ్చిందంటే చాలు రకరకాల సీనల్ పండ్లు మార్కెట్ లో సందడి చేస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే మామిడి పండు కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తారు. ఇక పచ్చి మామిడి కాయతో కూడా రకరకాల కూరలు, పచ్చళ్ళు, డ్రింక్స్ తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే వేసవి కాలంలో మామిడి కాయను ఏదోక రూపంలో తీసుకుంటూనే ఉంటారు. గోదావరి జిల్లాల్లో అయితే ఈ వేసవి సీజన్ లో ఎక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు జరిగినా మామిడికాయ జీడి పప్పు కూర ఉండాల్సిందే. ఈ రోజు మామిడికాయ జీడిపప్పు కూర తయారీ...


ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు.. ఇప్పుడే తెలుసుకోండి

విదుర నీతి అనేది మహాభారతంలోని విదురుని బోధనల సారాంశం. ఇది జీవితం, ధర్మం, నైతికతపై అమూల్యమైన మార్గదర్శనం అందిస్తుంది. ప్రస్తుతకాలంలోనూ వ్యక్తిగత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే ఈ బోధనలు మన ఆచరణలో మార్పు తీసుకొస్తాయి. విదురుని మాటలు జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాయి.


మీ భర్త ఈ పనులు చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని అర్థం

భర్త నిజంగానే తనను ప్రేమిస్తున్నాడా? అనే ప్రశ్న ప్రతి భార్య మదిలో ఏదో ఒక సమయంలో తలెత్తుతుంది. ఆ ప్రేమకు కొలమానం లేదు. కానీ మీ భర్త చేసే కొన్ని పనుల ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవచ్చు.


Garuda Puranam: పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?

గరుడ పురాణం హిందూ ధర్మంలో ప్రాముఖ్యత కలిగిన పూరాణిక గ్రంథం. ఇందులో జననం, మరణం, పునర్జన్మ, ఆత్మ ప్రయాణం వంటి విషయాలు స్పష్టంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా మనకు జీవితం, కర్మ, ధర్మం గురించి లోతైన అవగాహన కలుగుతుంది. ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి మార్గం చూపుతుంది.


అక్షయ తృతీయ నుంచి ఈ 3 రాశుల వారికి రాజయోగం

అక్షయ తృతీయ అక్షయ ప్రయోజనాన్ని పొందడానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున గజకేసరి యోగం ఏర్పడటమే కాదు, మూడు ప్రధాన గ్రహాల స్థానం కూడా చాలా బాగుంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు అనేక రాశులకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.


ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు.. అన్నీ సెట్ అయిపోతాయి..!

ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక స్థిరత ఎంతో ముఖ్యమైనది. కొన్ని సులభమైన వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా ధనసంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. వాస్తు శాస్త్రం సూచించిన ఈ చిన్న పనులు మన జీవితాన్ని సానుకూలంగా మార్చగలవు. ఇవి మన ఇంటికి శుభం, సౌఖ్యం, సంపదను తెస్తాయి.


Chia VS Sesame Seeds: చియా విత్తనాలు లేదా నువ్వులు రెండిటిలో గుండె ఆరోగ్యానికి ఏది మేలు?

Chia VS Sesame Seeds Benefits: చియా విత్తనాలు, నువ్వులు రెండు ఆరోగ్య కరం. వీటిలో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే గుండె ఆరోగ్యానికి చియా విత్తనాలు లేదా నువ్వులు రెండిటిలో ఏది బెట్టర్? వాటి లాభాలు తెలుసుకుందాం.


అయిదు నిమిషాల్లో నిమ్మకారం ఇలా చేసేయండి, దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు

నిమ్మకారం అంటే ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. కానీ దాన్ని ఎలా చేయాలో చాలామందికి తెలియదు. మేము ఇక్కడ రెసిపీని ఇచ్చాము. ఇలా నిమ్మకారం చేసుకుంటే ఇడ్లీ, అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది.


గోపూజా, గరకు స్తంభం ప్రాముఖ్యత..

గోవును గోమాతగా పిలుస్తూ.. సాక్షాత్ భగవంతుని స్వరూపంగా భావించి పూజిస్తారు. పురాణాలు పెద్దలు ఎప్పుడూ గో దానానికి, గో పూజకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో చెబుతున్నారు. గో పూజ వలన పాప కర్మల ప్రాయశ్చిత్తం, పితృదేవతల అనుగ్రహం సైతం గోవును పూజించడం వలన జరుగుతుంది. అటువంటి గో పూజ, గోశాలలో ఉండే గరుకు స్తంభం ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవును సంస్కృతంలో " గౌ" అంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, ఉపనిషత్తులు , పురాణాలతో సహా సనాతన ధర్మం పవిత్ర గ్రంథాల్లో ఆవును...


వైట్ రైస్ vs బ్రౌన్ రైస్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది?

White Rice Vs Brown Rice: మన శరీరానికి అవసరమైన పోషకాలు ఆహారం నుండి లభిస్తాయి. ఇది మన శరీరం శక్తిని పొంది సరిగ్గా పనిచేయడానికి సహాయ పడుతుంది. ప్రతి ఒక్కరి ఆహార ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి. కొంతమందికి ఎండిన కూరగాయలు ఇష్టం, మరికొందరు జ్యూసీ కూరగాయలు ఇష్టపడతారు. కొంతమంది రోటీని ఇష్టపడతారు, మరికొందరికి చావల్ లేకుండా భోజనం పూర్తి కాదు.మన రోజువారీ ఆహారంలో బియ్యం ఒక ముఖ్యమైన భాగం. మార్కెట్లో ప్రధానంగా రెండు రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. బ్రౌన్ రైస్,...


పొరపాటున కూడా కొందరు పనస తొనల్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, ఎవరు దూరంగా ఉండాలో తెలుసా?

పనస తొనలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం పనస తొనలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.


ఆపాలు తినాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే..!!

ఆపాలు అనేవి పులియబెట్టిన బియ్యపు పిండి , కొబ్బరి పాలతో తయారుచేసే ఒక రకమైన దోశ లాంటింది. ఈ ఆపాలు దోస ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చాలా ఇష్టంగా తింటారు. ఇది ముఖ్యంగా కేరళ, తమిళనాడు , శ్రీలంకలో చాలా ప్రసిద్ధి చెందింది. ఆపాలు సాధారణంగా అల్పాహారంగా లేదా విందులో భాగంగా తింటారు. కానీ ఈ ఆపాలు టిఫిన్ కోసం ఇక్కడ క్యూ కడుతున్నారు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి ఈ ఆపాలు ఎక్కడ దొరుకుతాయని అనుకుంటున్నారా? అదేనండీ మన ఏలూరు శత్రంపాడు ఫుడ్...


గుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొనొద్దు .. దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు

గుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొనొద్దు .. దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు ఎస్సీ యువతిని పెండ్లి చేసుకున్నందుకు దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో ఘటన రాయపర్తి, వెలుగు:  ఎస్సీ వర్గానికి చెందిన యువతిని పెండ్లి చేసుకున్నందుకు గుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొన వద్దని కుల పెద్దలు అడ్డుకున్న ఘటన వ...


రాముడిపై వ్యాసం రాస్తే రూ.5 వేల విలువైన ఒక్క పట్టుచీర రూపాయికే

పట్టు చీరలంటే మహిళలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అవి అందానికి, ఆకర్షణకు, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి. అందుకే మహిళలు పండుగలకు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు పట్టు చీరలు వేల రూపాయలు ఖర్చు చేసి మరి కొనుగోలు చేస్తారు. మరి 5 వేల రూపాయల పట్టు చీర ఒక్క రూపాయికే ఇస్తామంటే ఈ బంపర్ ఆఫర్‌ను వదులుకుంటారా చెప్పండి. 5 వేల రూపాయల చీర ఏంటీ? ఒక్క రూపాయి ఇవ్వడం ఏంటి? ఈ ఆఫర్ గెలవాలంటే ఏం చేయాలి అనే సందేహం అందరికి ఉంటుంది కదా? అయితే పూర్తి వివరాలు లోకల్ 18...


శ్రీశైల పుణ్యక్షేత్రంలో పరివార మూర్తులకు లోక కళ్యాణ సేవలు

శెనగల బసవన్నకు విశేష పూజలు లోక కల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శెనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించనుంది. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించబడుతుంది. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం , మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది. వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేస్తారు. అనంతరం నానబెట్టిన శెనగలను నందీశ్వరస్వామికి సమర్పించడం జరుగుతుంది. కల్యాణం కోసం మంగళవారం , కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది. కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం , పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) జరిపించారు. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీ బయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది. ప్రతీ మంగళవారం , అమావాస్య రోజులలో బయలువీరభద్ర స్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి. బయలు వీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్చాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రింది వైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి. ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం, ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి. ఈ పూజాదికాలలో పంచామృతాలు తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.


Fish: మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఫిష్‌.. ఇకపై ప్రపంచంలోనే ఉండదు?

Climate Change: ప్రపంచ వ్యాప్తంగా సముద్రాలపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. ముఖ్యంగా చేపల వేటతో లబ్ధి పొందుతున్నారు. అయితే కాలుష్యం, పరిధికి మించి వేటాడటంతో సముద్రాల్లో మత్స్య సంపద తగ్గిపోతోంది. దీనికి తోడు వాతావరణ మార్పులు పెద్ద ముప్పుగా మారుతున్నాయి. ఇప్పుడు 150 మిలియన్లకు పైగా జాలర్లకు ఆధారమైన బంగాళాఖాతం ఇబ్బందుల్లో ఉంది. రుతుపవనాల్లో మార్పులు.. అంటే బలంగా ఉండటం లేదా చాలా బలహీనంగా మారడం వల్ల సముద్ర జీవులకు మద్దతు ఇచ్చే సముద్ర సామర్థ్యం...


50 ఏళ్ల వయసులోనూ మెదడును షార్ప్‌గా ఉంచే చిట్కాలు!

50 ఏళ్ల వయసులో కూడా మెదడు షార్ప్‌గా పని చేయాలంటే వీటిని ఫాలో అవ్వండి. ఈ చిన్న చిన్న చిట్కాలతో 50 ఏళ్ల తర్వాత కూడా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.


మరో 15 రోజుల్లో సూర్యుని సంచారం ఈ రాశుల వారికి ధనవర్షమే

వైదిక జ్యోతిషశాస్త్రంలో, సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, శౌర్యానికి, సంతోషానికి, సౌభాగ్యానికి ప్రతీకగా సూర్యుడిని భావిస్తారు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశికి మారతాడు.


Garlic Peel: వెల్లుల్లి తొక్కలు పడేస్తున్నారా? ఆగండాగండీ.. ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

చాలా మంది రోజూ వెల్లుల్లిని వంటకాల్లో వాడతారు. అయితే దాని తొక్కలను మాత్రం వృద్ధాగా పడేస్తుంటారు. ఎందుకంటే దాని ఉపయోగం గురించి తెలిస్తే మళ్ళీ అలాంటి తప్పు చేయరు. వెల్లుల్లి తొక్కలను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వెల్లుల్లి తొక్కను ఎలా ఉపయోగించాలి? దాని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..


ఇష్టమైన వ్యక్తి బాధపెడుతున్నా ఎందుకు విడిపోరో తెలుసా?

బంధం బీటలు: ప్రతి బంధం పెళ్లితో లేదా సంతోషంతో ముగియదు. ఎంత ప్రయత్నించినా, కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సరిపోరు అని అంగీకరించడం కష్టం. ముఖ్యంగా మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు. చుట్టుపక్కల వాళ్ళు "మీరు ఆ బంధంలో ఎందుకు ఉన్నారు?" అని అడుగుతారు. కానీ అసలు విషయం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఫ్యూచర్ లేని బంధాలలో ప్రజలు ఎందుకు ఉంటారో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. 1. ఒంటరితనం భయం ఎవరితోనైనా ఎక్కువ కాలం ఉన్న తర్వాత ఒంటరిగా ఉండాలనే ఆలోచనే...


మీరు చికెన్ తీసుకెళ్లండి చాలు... అద్భుతమైన రెసిపీ వీళ్లు వండిస్తారు

ఫ్రెండ్స్ అందరూ కలిసి వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేయాలనుకుంటే మొట్టమొదటిగా ఉండాల్సింది చికెన్. ఈ చికెన్ ఇంట్లో నుంచి తీసుకుని రావాలి అంటే కొంచెం కష్టమే. లేదంటే బయట కొనుక్కొని పార్టీకి తీసుకుపోతే ఎలా వండినారో చాలా డౌట్స్, పైగా కారం ఎక్కువనో, ఉప్పు తక్కువనో ఉంటుంది. అదే వెరైటీగా ఇక్కడే కొనుక్కొని ఇక్కడే వండించుకుని తీసుకుని వెళితే అలాంటి ఫెసిలిటీని అనంతపురంలో చెన్నారెడ్డి అందిస్తున్నారు.అనంతపురం జిల్లా ఆకుతోట పల్లి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ...


గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇవే..

విద్యార్థులకు ఇస్తున్న ఈ సుదీర్ఘ వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలలో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన -18 శిబిరాలను నిర్వహిస్తుంది. 28వ తేదీ నుంచి జూన్ 6 వ తేదీ వరకు జరిగే ఈ వేసవి శిబిరంలో కథలు వినుట, పుస్తక పఠనము, పుస్తక సమీక్షలు, పెద్దలనుంచి విన్న అముద్రిత కథలు చెప్పుట, చిత్రలేఖనము, పేపర్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు...


అతిగా ఆలోచిస్తూ మూతి ముడుచుకుని కూర్చుంటున్నారా, మీ మూడ్ ని మార్చేసే టిప్స్

ఓవర్ థింకింగ్ వల్ల ఎప్పుడూ చిరాగ్గానే కనిపిస్తారు. ఆలోచించడం మంచిదే. కానీ అది మరీ ఆరోగ్యాన్ని పాడు చేసేలా ఉండకూడదు. దీని వల్ల శారీరకంగానూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. మరి ఈ ట్రాప్ నుంచి ఎలా బయట పడాలి. దీనికి కొన్ని చిట్కాలున్నాయి.


పెళ్లిలో పన్నీర్ పెట్టలేదని.. అతిథులపైకి బస్సు ఎక్కించిన వ్యక్తి..!

పెళ్లి పీటలపై వధూవరులు కూర్చున్న తర్వాత కూడా వివాహాలు ఆగిపోయిన ఘటనలు మనం చాలానే చూశాం. అయితే కట్నం కావాల్సినంత ఇవ్వలేదనో, ప్రేమ వ్యవహారం బయట పడిందనో ఇలా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతూ ఉంటాయి. కానీ వివాహ విందులో పన్నీర్ పెట్టలేదనే కోపంతో ఓ వ్యక్తి రచ్చ చేశాడు. మినీ బస్సును తీసుకొచ్చి అతిథులపైకి ఎక్కించాడు. ఫలితంగా పెళ్లి ఆగిపోయింది. వరుడు తండ్రి, వధువు మేనమామ సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆపై పోలీసులు రంగ ప్రవేశం చేయగా.. మరుసటి రోజు వీరి...