Trending:


Baby Names: న అక్షరంతో మొదలయ్యే అర్థవంతమైన, చక్కటి పేర్లు ఇవిగోండి, మీ పిల్లల కోసం నచ్చిన పేరును ఎంచుకోండి

'ఎన్' అక్షరంతో బేబీ నేమ్: ఇంట్లో ఒక కుమార్తె లేదా కొడుకు పుట్టి ఆమెకు 'ఎన్' అక్షరంతో పేరు పెట్టాలనుకుంటే, ఈ పేర్ల జాబితాను ఖచ్చితంగా చూడండి.


Leafy vegetables: ఈ ఆకుకూరలు తినడమే తగ్గించేశాం.. పోషకాలు తెలిస్తే పక్కాగా మొదలు పెడతారు

Leafy vegetables: ఎప్పుడూ తినే ఆకుకూరలే కాకుండా అధిక పోషకాలున్నవి కొన్ని ఉన్నాయి. చామకూర, తమలపాకు, మునగాకు, ఎర్ర తోటకూర తక్కువగా తింటారు. వాటి పోషకాలు తెల్సుకోండి.


Cement: సిమెంట్ దేనితో తయారు చేస్తారో తెలుసా? దానికి అంత బలం ఎలా వస్తుందంటే!

ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా సరే సిమెంట్ అనేది కీలకం. సిమెంట్ సాయంతోనే అందురూ ఇంటిని నిర్మిస్తారు. అయితే ఈ సిమెంట్ దేనితో తయారు చేస్తారో మీకు తెలుసా..? ఇల్లు లేదా ఏదైనా భవనాన్ని నిర్మించాలంటే సిమెంట్ ముఖ్యం. ఇల్లు, గోడలను బలోపేతం చేయడానికి సిమెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు మంచి సిమెంటును ఎంచుకోవాలి. భవనాలే కాదు ఇప్పుడు రోడ్లు, ఆనకట్టలు సిమెంటుతోనే తయారవుతున్నాయి. మీరు ఈ సిమెంటును బూడిదరంగు పొడి, దాని బస్తాల రూపంలో చూసి ఉండవచ్చు. ఈ సిమెంట్ కొన్నిసార్లు ఇసుకతో కలుపుతారు, మరి కొన్నిసార్లు నేరుగా నీటితో కలుపుతారు. అయితే ఈ సిమెంట్ దేనితో తయారు చేస్తారో తెలుసా..? వాస్తవానికి, సిమెంట్ ఖనిజ కాల్సైట్ కలిగిన సున్నపురాయి నుంచి తయారు చేయబడుతుంది. అంతే కాకుండా ఇందులో మట్టి, జిప్సం కలుపుతారు. ఈ ముడి పదార్థాలన్నీ 1450 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సిమెంట్ బట్టీలో వేడి చేయబడతాయి, ఆ తర్వాత సిమెంట్ ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో సిమెంట్ రాజుగా సాత్నాను పిలుస్తారు. 1950లో సాత్నాలో సిమెంట్ పరిశ్రమ ప్రారంభమైంది. అప్పటి నుంచి అనేక పెద్ద సిమెంట్ కంపెనీలు ఈ ప్రాంతంలో తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. "సూపర్ టెక్ సిమెంట్", "MPCC" వంటి కంపెనీలు సాత్నాను పరిశ్రమలో ప్రధాన కేంద్రంగా మార్చడంలో ప్రత్యేక పాత్ర పోషించాయి. ప్రస్తుతం దేశంలో చాలా రకాల సిమెంట్ కంపెనీలు ఉన్నాయి.. వాటిలో ఏది బెస్ట్‌నో చెప్పడం కష్టం.


హోమ్ సిక్ నుంచి ఎలా బయటపడాలి?

కొంతమంది పిల్లలు వివిధ కారణాల వలన ఇంటికి దూరంగా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళలో హోమ్ సిక్ కలుగుతుంది. బాధగా కూడా ఉంటుంది.


వంటనూనెలపై దిగుమతి సుంకం పెంపు

వంటనూనెలపై దిగుమతి సుంకం పెంపు న్యూఢిల్లీ: ముడిచమురు, శుద్ధి చేసిన వంటనూనెలపై  కేంద్రం ప్రాథమిక దిగుమతి పన్నును 20 శాతం పెంచింది. నూనె గింజల ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ చర్య వంటనూనెల ధరలను,  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గిస్తుంది. పామాయిల్, సోయా ఆయిల్,  సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లవ...


రాశిఫలాలు 17 సెప్టెంబర్ 2024:ఈరోజు నవ పంచమ యోగం వేళ కర్కాటకం సహా ఈ రాశులకు ధన లాభం..!

horoscope today 17 September 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు రవి యోగం, నవ పంచమ యోగం ప్రభావంతో కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి ధన లాభం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


చేతివృత్తుల నైపుణ్యానికి.. వెదురు ఉత్పత్తులు ఎంతో ఉపయోగకరం..

వెదురు గడ అనే మొక్కలు మానవ గృహ అవసరాలు, నిర్మాణాలకు అత్యధికంగా వినియోగించు వృక్షజాతి. వెదురు ఆసియా దేశాలలో ఉష్ణ ప్రదేశాలలో నిటారుగా పెరిగే గడ్డి జాతికి చెందినది. వెదురులో 75 జాతులు, వెయ్యికి పైగా రకాలు ఉన్నాయి. వెదురుకు భూమిలో తేమ అవసరం. నీరు లేని చోట్ల వెదురు పెరగదు. వెదురు మానవులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇల్లు కట్టుకోవడానికి, బల్లలు, కుర్చీలు, నిచ్చెనలు, గంపలకు మొదలగు ఉపకరణాలకు విశేషంగా వినియోగిస్తున్నారు. వైద్య సంబంధిత కార్యక్రమాలకు...


Horoscope: సెప్టెంబర్ 16 రాశిఫలాలు. వారికి పెళ్లి సంబంధం కుదిరే సూచన

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (16 సెప్టెంబర్, 2024 సోమవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు బాగా నమ్మకం పెరిగి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు అంచనాలకు మించి పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ ఖర్చులు మీద నియంత్రణ అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులలో శ్రమ, తిప్పుట ఉంటాయి. నిరుద్యోగులు ఆశించిన ఆఫర్ అందుతుంది. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృషభ రాశి (Taurus):వృత్తి, వ్యాపారాల్లో శ్రమ భారం పెరుగుతుంది. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్ది కష్టంతో పూర్తవుతాయి. దగ్గర బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథున రాశి (Gemini):ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రముఖులతో లాభ సాటి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కర్కాటక రాశి (Cancer):ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టుల్ని చేపడతారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సింహ రాశి (Leo):ఇంటా బయటా శ్రమ, తిప్పుట తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొద్దిపాటి మార్పులు, చేర్పులతో వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా ఆశాజనకమైన వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయత్నాలను, నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది. కన్య రాశి (Virgo):వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఇంటా బయటా మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది కానీ, కొంత సొమ్ము వృథా అయ్యే అవకాశం ఉంది. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. కొద్ది శ్రమతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి (Scorpio):ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో విరామం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో సానుకూలత కనిపిస్తుంది. ధనస్సు రాశి (Sagittarius):వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. మకర రాశి (Capricorn):ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఇంటా బయటా ఆదరణ, గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. బంధుమిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. కుంభ రాశి (Aquarius):ఉద్యోగంలో పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి జీవితంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలం అవుతాయి. కొందరు బంధుమిత్రులు మిమ్మల్ని స్వలాభానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సూచనలున్నాయి. మీన రాశి (Pisces):అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహన యోగానికి అవకాశం ఉంది. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. ఇరుగు పొరుగు వారితో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Financial Luckiest Zodiac Sings: ఒకేసారి రెండు రాజయోగాలు.. ఈ 3 రాశులవారు డబ్బుల ప్రవాహమే, జాక్‌పాట్ ఖాయం!

Weekly Financial Luckiest Zodiac Sings: సెప్టెంబర్‌ వారంలోని శుక్రాదిత్య, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.


చీమ తెలివి

ఓ పల్లెటూరి విద్యార్థి మంచి మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నత చదువుల కోసమని వసతి గృహంలో చేరడానికి పట్నానికి బయల్దేరాడు. వెళ్తూ తల్లి దగ్గర ఆశీస్సులు అందుకున్నాడు. ‘అమ్మా! నేను పుట్టినప్పటి నుంచి ఊరు దాటింది లేదు. ఇక్కడే పుట్టి, పెరిగాను.


ఉదయం నిద్రలేవగానే ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే మీకే నష్టం

హిందూ మతంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. జ్యోతిషశాస్త్రంలో అనేక విషయాలను ప్రస్తావించబడ్డాయి. వీటిని అనుసరించినట్లయితే ఒక వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగగలడు. (ప్రతీకాత్మక చిత్రం) లేదంటే ఎంత కష్టపడ్డా విజయం సాధించలేడు. అదృష్టం మీ వైపు ఉండదు. ఇందుకోసం ఉదయాన్నే తీసుకోవాల్సిన కొన్ని చర్యలు జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. ఈ చర్యల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం) రోజూ ఉదయం లేవగానే చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని పాటిస్తే మీ జీవితంలో చికాకులు దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్రం నమ్ముతుంది. (ప్రతీకాత్మక చిత్రం) అద్దం వైపు చూడకండి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది ఉదయాన్నే నిద్రలేచి అద్దాన్ని సూటిగా చూసుకుంటారు. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే ఈ అలవాటును పూర్తిగా వదిలేయండి. ఒక వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి తన దేవిని దర్శించుకోవాలి. దీని తర్వాత మాత్రమే వ్యక్తి దినచర్యను ప్రారంభించాలి. (ప్రతీకాత్మక చిత్రం) నీడను చూడవద్దు : ఉదయం నిద్రలేచిన తర్వాత మీ నీడను చూడటం మానుకోండి. జ్యోతిష్యం ప్రకారం, ఒక వ్యక్తి తన నీడను లేదా నీడను చూడకూడదు. గ్రంధాలలో ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. తన నీడనే కాకుండా ఇతరుల నీడను కూడా చూడకుండా ఉండాలి. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా మురికి పాత్రలను చూడకుండా ఉండాలి. అటువంటి పరిస్థితిలో, మీరు పాత్రలను కడిగిన తర్వాత మాత్రమే నిద్రపోవాలని రాత్రి నియమం చేయండి. దీంతో తల్లి లక్ష్మికి కూడా కోపం వచ్చింది. ఉదయం పూట మురికి పాత్రలు కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని నమ్ముతారు. (ప్రతీకాత్మక చిత్రం) విరిగిన విగ్రహం వైపు కూడా చూడకండి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత విరిగిన దేవుళ్ళ, దేవతల విగ్రహాలను చూడటం అశుభం. దీని వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఇంట్లో అలాంటి విగ్రహం ఉంటే వెంటనే ఇంట్లోంచి తీసేయండి. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.) (ప్రతీకాత్మక చిత్రం)


రాశిఫలాలు 16 సెప్టెంబర్ 2024:ఈరోజు కన్యా సంక్రాంతి వేళ సింహం, తులా సహా ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనాలు..!

horoscope today 16 September 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సూర్యుడు కన్య రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో రవి యోగం ప్రభావంతో సింహం, తులా రాశులకు అద్భుత ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


పెళ్లి బంధంతో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు ఆస్తుల వివరాలు ఇవే!

అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటైన అదితి రావు హైదరి, సిద్ధార్థ్ సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతున్న తమ వివాహ వేడుకల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కాగా వారి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ రాజ కుటుంబానికి చెందిన అదితి రావు హైదరి నికర సంపద రూ. 60-65 కోట్లుగా అంచనా. జాగ్రన్ ఇంగ్లీష్, సియాసత్ నివేదిక ప్రకారం, సిద్ధార్థ్ నికర సంపద రూ. 70 కోట్లుగా భావిస్తున్నారు. దీని ప్రకారం, ఈ జంట మొత్తం సంపద రూ. 130 నుండి 135 కోట్ల మధ్య ఉంటుంది....


Good Health: మొక్కజొన్న తింటే ఎంత లాభమో తెలుసా

Good Health: మొక్కజొన్న తింటే ఎంత లాభమో తెలుసా వాతావరణం కాస్త చల్లబడితే చాలు ..  ముందుగా మనకు గుర్తొచ్చేది మొక్కజొన్న.. వేడి వేడి తింటే రుచితో పాటు  ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎన్నో లాభాలను చేకూరుస్తాయి.   అంతేకాదు.. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది చాలా మంచి మందు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  మొక్కజొన్న వల్ల ఆరోగ్యా...


మానసిక సమత్వమే కర్మయోగం

అయాచితంగా లభించిన పదార్థాలతో సంతృప్తి చెందినవాడు, అసూయ లేనివాడు, సంతోషం-దుఃఖాలకు అతీతమైనవాడు, చేసేపని సిద్ధించినా, సిద్ధించకపోయినా సమంగా తీసుకునేవాడినే కర్మయోగి అంటారు. అలాంటి కర్మయోగి కర్మలను ఆచరించినా వాటి బంధనాల్లో చిక్కుకోడు.


Tap Cleaning: కొళాయిలపై మొండి మరకలు పోవడం లేదా? ఇలా చిన్న చిట్కాలతో వాటిని సులువుగా మెరిపించేయండి

Tap Cleaning: కుళాయిలు కొన్నాళ్లు వాడాక మొంటి మరకలు పడతాయి. సులభమైన చిట్కాల ద్వారా వాటిపై ఉన్న మరకలు పొగొట్టవచ్చు. కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం వల్ల నీటి కుళాయిలను మెరిపించవచ్చు.


Chicken Pakodi: చికెన్‌ పకోడీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.. ఇంకెప్పుడూ బయట తినడానికి ఇష్టపడరు..

Chicken Pakodi Recipe: మీరు కూడా చికెన్ ప్రియులు అయితే ఈసారి చికెన్ పకోడీ ఇలా తయారు చేసుకోండి రుచి అదిరిపోతుంది. చికెన్ పకోడీ అంటేనే మన ఇండియన్ స్నాక్. వేడివేడిగా తీసుకుంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం అదిరిపోతుంది. రిసిపీ మీకోసం


Weekly Horoscope ఈ వారం మాళవ్య రాజయోగం ప్రభావంతో మేషం, తులా సహా ఈ రాశుల వారు శత్రువులను ఓడిస్తారు..!

Weekly Horoscope 16 to 22 September 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారం ప్రారంభంలో మాళవ్య రాజ యోగం, కన్యా సంక్రాంతి ప్రభావంతో కొన్ని రాశుల వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


Shani Transit: ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి తొలిగింపు.. పెళ్లి కానీ ప్రసాద్ లకు వివాహా యోగమే..!

Shani Transit: ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి తొలిగింపు.. పెళ్లి కానీ ప్రసాద్ లకు వివాహా యోగమే..!


CONDOM: కండోమ్స్ దేనితో తయారు చేస్తారో తెలుసా? 99% మంది తెలియకుండానే వాడేస్తారు!

చాలా మంది పెళ్లికి ముందు, పెళ్లై పిల్లలు వద్దనుకున్న వారు కూడా కండోమ్ వాడుతుంటారు. అయితే ఈ కండోమ్‌ వాడే సమయంలో దాన్ని ఎలా తయారు చేస్తారు? అది తొడుక్కోవడం మంచిదేనా?కాదా? అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. v పురాతన కాలం నుంచి కండోమ్ వినియోగంలో ఉంది. పురాతన ఈజిప్షియన్, రోమన్ కాలంలో మేకలు, గొర్రెలు, పందుల మూత్రాశాయల నుంచి కండోమ్స్ తయారు చేసేవారట. చైనాలో అయితే దీన్ని మరీ ప్రత్యేకంగా తయారు చేస్తారు. చైనా కండోమ్స్‌ను పట్టు కాగితపు పొరలను ఉపయోగించి తయారు చేస్తుంది. అదే జపాన్ అయితే తాబేలు గుండ్లు, తోలును ఉపయోగించి తయారు చేస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత.. రబ్బరుతో తయారు చేసిన కండోమ్స్ వినియోగంలోకి వచ్చాయి. 1920వ కాలం నుంచే రబ్బర్‌తో కండోమ్స్ తయారు చేసేవారట. మొదటిగా లాటెక్స్ కండోమ్‌లను అమెరికాలోని ఓ రబ్బరు కంపెనీ తయారు చేసింది. వాటినే ప్రస్తుతం మనం ట్రోజన్ అని పిలుస్తున్నాం. జర్మనీకి చెందిన కండోమినియం సంస్థ కోకో పౌడర్‌తో శాకాహారి కండోమ్‌లను కూడా తయారు చేసోంది. కండోమ్‌లను విక్రయించే ముందు నాణ్యమైన తనిఖీ ఎలా చేయాలంటే? విద్యుత్ ప్రవాహం సహాయంతో కండోమ్ ఎక్కడైనా చినిగిందా లేదో చెక్ చేస్తారు. ఆ తర్వాతనే దాన్ని ప్యాక్ చేస్తారు. కండోమ్ తయారు చేసిన తర్వాత 4 సంవత్సరాలు దానిని వాడాలి లేదంటే.. అది పాడైపోతుంది. 1932లో, డ్యూరెక్స్ అనే లండన్ రబ్బరు సంస్థ ఐరోపాలో రబ్బరు కండోమ్లను తయారు చేసి విక్రయించింది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కండోమ్స్ అందుబాటులోకి ఉన్నాయి. వాటిలో ఫ్లేవర్స్ కూడా ఉండటం గమనార్హం. చాలా మంది ఫ్లేవర్స్‌నే కాకుండా.. డాటెడ్ కండోమ్స్ వాడడానికి ఇష్టపడతారు. ఏది ఏమైనా సురక్షిత శృంగారాన్నికి కండోమ్ అనేది ముఖ్యం.


పిల్లల విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని పొరపాట్లు వల్ల పిల్లలపై ఎక్కువ కాలం ప్రభావం పడుతుంది.


డిన్నర్‌ చేసేందుకు సరైన సమయం ఏది?

రాత్రిపూట భోజనం చేయడానికి సరైన సమయం ఏది అనే విషయాన్ని ఇక్కడ వివరించాం. ఆ సమయంలో భోజనం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.


జగిత్యాలలో అద్భుతం.. వినాయకుడి మహిమ, ఒళ్లు గగురుపొడుస్తుంది!

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఒక వింత చోటుచేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి ఒక నాగుపాము చేరి ఆభరణంగా మారింది.పట్టణంలోని వాణి నగర్ లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో 48 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ విగ్రహంతో పాటు చిన్న గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి సోమవారం ఉదయం భక్తులందరూ పూజిస్తుండగా ఒక నాగుపాము వచ్చి పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి చేరింది.శివునికి...


మడేలమ్మ

సూర్యుడు కాలాన్ని మోస్తున్నట్టు క్రీస్తు శిలువను భరించినట్టు వీపుల మీద బట్టల మూట చాకిరేవుకీ ఊళ్లకి రాసిచ్చిన గిశాసనం బాట


Ganeshotsav | మసీదుల్లో గణేశ్‌ నవరాత్రులు.. 44 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం..

గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌, సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో హిందూ-ముస్లింల సౌభ్రాతృత్వానికి సంబంధించిన విశిష్ట సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. ఇకడి కొన్ని మసీదుల్లో 40 ఏండ్లకుపైగా వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతున్నది. 1982లో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత తరం ముందుకు తీసుకెళుతుంది.


Health Alert : ఎడాపెడా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.. అతిగా మింగితే ఏం జరుగుతుందో తెలుసా..!

Health Alert : ఎడాపెడా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.. అతిగా మింగితే ఏం జరుగుతుందో తెలుసా..! మెడికల్ షాపు అన్ని టాబ్లెట్ తప్పి వేసుకుంటాం. జ్వరం అదే పనిగా వస్తున్నా... తరచూ తలనొప్పి వస్తున్నా కూడా డాక్టర్ దగ్గర కు వెళ్లే బదులుగా ట్యాబ్లెట్ తో తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. కొందరైతే ముందుజాగ్రత్తగా జ్వరం వచ్చేలా ఉందంటూ ట్యాబ్లెట్ వేసుకోవ డం కూడా చూస్...


అక్కడ వంటగ్యాస్ సిలిండర్ ధర 18,460.. ప్రజలు లబోదిబో!

ఆఫ్రికా దేశం.. నైజీరియా అనగానే.. మనకు ఎక్కువగా.. డ్రగ్స్, సైబర్ నేరాల నిందితులే గుర్తొస్తారు. చాలా నేరాల్లో ఆ దేశ ప్రజలు చిక్కుతూ ఉంటారు. ఆ విషయం అలా ఉంచితే.. ఇప్పుడు అక్కడి ప్రజలు తీవ్ర వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారు. 14.2 కేజీల గ్యాస్ బండను రీ-ఫిల్లింగ్ చేయించుకోవాలంటే.. వారు నైజీరియా కరెన్సీ నైరాను 18,460 చెల్లించాల్సి వస్తోంది. నైజీరియా ప్రభుత్వం.. వంట గ్యాస్ ఉత్పత్తి కోసం కొంత గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ ఈ చర్యలేవీ ఉత్పత్తిని డిమాండ్‌కి సరిపడా పెంచలేకపోతున్నాయి. ఇప్పుడు నైజీరియాలో 1 కేజీ వంట గ్యాస్ ధర రూ.1400 నైరాలుగా ఉంది. అదే ఇండియాలో రూ.59 మాత్రమే. అంటే.. ఇండియాలో కంటే.. ఆ దేశంలో వంటగ్యాస్ ధర 23 రెట్లు ఎక్కువగా ఉంది. మన దేశంలో వంటగ్యాస్ ధర రూ.50 పెరిగితే.. మనకు చాలా భారం అవుతుంది. మరి పేద దేశమైన నైజీరియాలో ధర అంత ఎక్కువగా ఉంటే, ఇక ఆ దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నైజీరియాలో 12.5 కేజీల సిలిండర్లు అమ్ముతున్నారు. వాటి రీ-ఫిల్లింగ్ ధర రూ.17,000 దాకా ఉంది. ఎక్కడో నైజీరియాలో గ్యాస్ ధర ఎలా ఉంటే మనకేంటి? అనే ప్రశ్న రావచ్చు. నిజానికి ఆఫ్రికాలో అత్యధిక గ్యాస్ నిల్వలు ఉన్న దేశం నైజీరియానే. కానీ.. మొత్తం ఉత్పత్తిలో ఇప్పటివరకూ వాడుకున్నది 5.5 శాతమే. ఉన్న నిల్వలను వెలికి తీయడంలో ఆ దేశం వెనకబడుతోంది. ఫలితంగా వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. .ఇండియా పరిస్థితి మరోలా ఉంది. మన దేశంలో కూడా వంటగ్యాస్ నిల్వలు భారీగా ఉన్నా.. ఉత్పత్తి ఆ స్థాయిలో లేదు. డిమాండ్ ఏటా పెరుగుతోంది. దాంతో.. విదేశాల నుంచి వంటగ్యాస్‌ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల ధర విపరీతంగా పెరిగిపోయింది. ఇండియా UAE, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ నుంచి ఎక్కువగా LPGని దిగుమతి చేసుకుంటోంది. మొత్తం గ్యాస్ దిగుమతుల్లో 95 శాతం ఈ దేశాల నుంచే వస్తోంది. ఈ కారణంగానే మన దేశంలో వంటగ్యాస్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇండియాలో భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వంటలు చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. కరెంట్ స్టవ్‌ల వాడకం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఎలక్ట్రిక్ కుక్కర్ల వంటివి గ్యాస్ వాడకాన్ని తగ్గిస్తాయి. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా.. పునరుత్పాదక ఇంధన వనరుల వాడకంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఈ పరిణామాలు.. వంటగ్యాస్‌పై మనం ఎక్కువగా ఆధారపడే అవకాశాలను తగ్గించగలవు.


Today Panchangam 17 September 2024 ఈరోజు అనంత చతుర్దశి వేళ విజయ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని అనంత చతుర్దశి తిథి నాడు, మంగళవారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Weekly Horoscope | రాశి ఫలాలు ( 15.9.2024 నుంచి 21.9.2024 వరకు )

ఉద్యోగులకు యోగ్యమైన సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది.


After Meals: భోజనం పూర్తయ్యాక చివరిలో చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినండి, ఈ సమస్యలు రాకుండా ఉంటాయి

After Meals: భోజనం తిన్నాక చాలామందికి స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది. అది హానికరమైనది. కానీ చిన్న బెల్లం ముక్క నెయ్యిలో ముంచుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.


ఇలాంటి పెర్​ఫ్యూమ్స్ వాడితే.. మీ శరీరానికి ఊహించని నష్టం జరుగుతుందంట..!

నేటి యువతలో చాలా మంది పెర్​ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇంట్లోంచి బయటకు వెళుతున్నామంటే చాలు.. పెర్​ఫ్యూమ్ కొట్టాల్సిందే. ఇలాంటి వారందరికీ బిగ్ అలర్ట్. నిత్యం సెంటు కొట్టుకునే వారికి.. ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మంచి సువాసన ఇచ్చే పెర్​ఫ్యూమ్స్ లో ఒక రసాయనాన్ని ఉపయోగిస్తే, అది ప్రయోజనకరంగా కాకుండా చర్మానికి మరియు శరీరానికి హానికరం అని రుజువు చేస్తుంది. ఈ డ్యామేజ్ ఎక్కువగా శరీరంలోని చర్మానికి జరుగుతుంది. దీనిలో దురద, మైకము, దురద వంటి సమస్యలు కలుగుతాయంట. చర్మవ్యాధి నిపుణుడు డా. శక్తి బసు మాట్లాడుతూ, అత్తార్ ఒక రకమైన ముఖ్యమైన నూనె. ఇది నేచురల్ గా లభిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకు విరుద్ధంగా అందులో ఏదైనా రసాయనం వాడితే అది చర్మానికి చాలా హానికరం. వీటిలో అరోమాథెరపీలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అదే సమయంలో వివిధ రసాయనాలు కలిగిన సుగంధ ద్రవ్యాలు చాలా బలమైన వాసనను కలిగి ఉంటాయి. సువాసనతో పాటు, ఇది శరీరంలో అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా కలిగిస్తుందని అంటున్నారు. పెర్​ఫ్యూమ్స్ స్వచ్ఛమైనది మరియు పూర్తిగా సహజమైనది అయితే, దాని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సహజ పరిమళం మనశ్శాంతిని ఇస్తుంది. శరీరంలో ఫ్రెష్ నెస్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. అదే సమయంలో, దాని చర్మంపై ఏదైనా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నేడు మార్కెట్ అంతా సువాసనలతో కళకళలాడుతోంది. అటువంటి పరిస్థితిలో, ఈ సువాసనను రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తే, అది మంచి కంటే చెడును కలిగిస్తుంది. చర్మంలో దురద, కొన్ని బొబ్బలు లేదా బొబ్బలు వంటి సమస్యలు ఉండవచ్చు. అదే సమయంలో, దాని ఘాటైన అసహ్యకరమైన వాసన మీ శ్వాస ద్వారా మీ మెదడులోకి ప్రవేశించి తలనొప్పి మరియు నిరాశ వంటి సమస్యలను పెంచుతుంది. చర్మవ్యాధి నిపుణుడు డా. శక్తి బసు మాట్లాడుతూ సహజ మరియు రసాయన సువాసనల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇది నేచురల్ పెర్ ఫ్యూమ్ అయితే.. దీనిని మనం ఎసెన్షియల్ ఆయిల్ అని కూడా పిలుస్తాము, ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది అన్ని రకాల ఎముకల సంబంధిత వ్యాధులు మరియు మానసిక ఒత్తిడి సంబంధిత వ్యాధులలో కూడా ఉపయోగపడుతుంది.


నేడు మీనరాశిలోకి చంద్రుడు గమనం.. 5 రాశుల వారి తలరాత మారిపోతుంది

Chandra Gochar 2024: సూర్యభగవానుడు కన్యారాశిలో సంచరిస్తున్నందున ఈరోజు కన్యాసంక్రాంతి జరుపుకుంటారు. అప్పుడు మనస్సుకు కారణమైన చంద్రుడు కూడా ఈ రాశిని మారుస్తాడు. చంద్రుడు మనోబలం, మానసిక స్థితి, తల్లి, కన్ను, ఆత్మ మొదలైన వాటికి కారణ గ్రహంగా పరిగణించబడుతుంది.ఇతర గ్రహాలతో పోలిస్తే చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 16న ఈరోజు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది. ఈ రాశి వారు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వస్తు సౌఖ్యాలు లభిస్తాయి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏయే రాశులు, ఏయే రాశులు లాభపడతాయో తెలుసుకుందాం. మేషం: మేష రాశి వారికి చంద్ర మార్పు శుభప్రదం అవుతుంది. ఏదైనా కొనుగోలు చేయడం శుభప్రదం. మీరు కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా సినిమాని ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేమికుడు లేదా భాగస్వామితో సంబంధం బాగుంటుంది, ప్రేమ పెరుగుతుంది. కర్కాటకం: ఈ పచ్చిక బయళ్ళు కర్కాటక రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. సామాజిక కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కన్య: కన్యారాశి స్థానికులు చంద్రుని సంచారం వల్ల లాభపడతారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీ మధురమైన ప్రసంగం ద్వారా ప్రజలు మీ పట్ల ఆకర్షితులవుతారు. అతిథులు ఇంటికి రావచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. తుల: తుల రాశి వారికి ఈ పచ్చిక బయలు దేరి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పూర్వం నుండి ఒక తెలివైన వ్యక్తిని కలుస్తారు. అయితే, విద్యార్థులు సమస్యలను ఎదుర్కోవచ్చు. మకరం: మకర రాశి వారు కూడా ఈ కాలంలో లాభపడతారని భావిస్తున్నారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక కోణం కూడా బలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!

Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!


ఈ శిల్ప సౌందర్యానికి.. విదేశీయులు కూడా ఫిదా.. అంత స్పెషల్ ఏంటంటే ?

రాతి శిల్పాలు చేయడంలో పెట్టింది పేరు కర్నూలు జిల్లా. ఇక్కడ లభించే లైం స్టోన్, శ్యాండ్ స్టోన్, బ్లాక్ స్టోన్ తో తయారీ చేసిన విగ్రహాలకు కానీ శిల్పాలు మొదలైన వస్తువులకు ఒక్క భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాతి శిల్పాలు తయారు చేయడం అనేది కేవలం కళానైపుణ్యం ఉంటే సరిపోదు. వాటికీ తోడు పరిజ్ఞానం వంటివి ఉండాలని కర్నూలు జిల్లాకు చెందిన శ్రీ శారదా శిల్ప కళమందిరం నిర్వాహకులు జక్కన తెలిపారు.రాతి శిల్పాలు తయారు చేయడం అంటే కేవలం ఉహించుకుని ఊహకు తగినట్టుగా తయారు చేయడం కాదు. ముఖ్యంగా ఆలయంలో ప్రతిష్టించే విగ్రహాలు మొదలైనవి ఆగమ శాస్త్రం ప్రకారం తయారు చేయాల్సి ఉంటుందన్నారు. ఎలాగైతే మెకానికల్, ఎలక్ట్రికల్ లో పీజీ కోర్సులు లేదా బి. టెక్ కోర్సులు ఉంటాయో అలాగే ఈ శిల్పాలు తయారు చేయాలి అంటే మాత్రం ఆగమశాస్త్రం చదవాల్సిందేనని తెలిపారు. ఆలా ఆగమశాస్త్రం చదివితే రాతి శిల్పాలు ఎంతటి పరిమాణంలో తయారు చేయాలి, వాటి సైజులు ఏ విధంగా తీసుకోవాలి, ఏ రకం రాయిని ఏ విధంగా చెక్కాలి అనేది తెలుస్తుందని తెలిపారు.... సాధారణంగా రాతితో చేసిన శిల్పాలు చేస్తే మాత్రం వాటికీ నిజంగానే ప్రాణం ఉంటుందా అన్నట్లుగా ఉంటాయి.11వ శతాబ్దం లేదా అంతకంటే ముందు నుంచి ఈ రాతి శిల్పాలు మంచి ఆదరణ కలిగి ఉండేవి. బండరాయితో తయారూ చేసిన శిల్పాలే కాకుండా అప్పట్లో రాజుల కోటలు,ఇంద్ర భవనాలు అని పిలవబడే బంగ్లాలు అప్పట్లో కేవలం బండ రాళ్లతో కట్టినవే. అలాంటి శిల్ప కళకు నేడు ఆదరణ కరువైపోతుంది.... ప్రస్తుతం అలాంటి కళకు ఆదరణ తగ్గిపోవడంతో శిల్పాలు తయారు చేసే వాళ్ళు కానీ, కళాకారుల కుటుంబాలు బ్రతుకు భారంగా తయారవుతుందని తెలిపారు. కావున ప్రభుత్వం ఈ శిల్ప కళ, కళాకారులపై దృష్టి సారించి రాతి శిల్ప కళకి పూర్వవైభవం తీసుకురావాలని తెలిపారు.


Duplex Apartment | ముంబైలో లగ్జరీ ఫ్లాట్‌ కొనుగోలు చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ : ధర ఎంతంటే..!

Duplex Apartment : ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముంబైలోని బాంద్రా పాలి హిల్‌ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు.


হু হু করে হাতে আসবে টাকা! 'এই' বিশেষ দিনে বাড়িতে লাগান তুলসী, সুখের দরজা খুলবে

హిందూ మతంలో, తులసి చెట్టును పవిత్రమైన వృక్షంగా పరిగణిస్తారు . అందువలన పూజిస్తారు. అయితే, ఇంట్లో ఈ చెట్టును నాటడానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? మీరు మీ ఇంట్లో తులసి మొక్కను నాటబోతున్నట్లయితే, దానికి ఏ దిక్కు సరైనదో తెలుసుకోవాలి. ఏ సమయంలో, ఏ రోజు నాటడం శుభప్రదం? వాస్తు శాస్త్రం తులసి చెట్టును నాటడానికి అనేక నియమాలను ప్రస్తావిస్తుంది, దీని కారణంగా మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. భోపాల్‌కు చెందిన జ్యోతిష్కుడు పండిట్ యోగేష్ చౌరే నుండి తెలుసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి చెట్లను నాటడానికి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో తులసి మొక్కలు నాటడానికి గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. గురువారం కూడా ఆయనకు ఇష్టమైన రోజు. గురువారం నాడు తులసి చెట్టును నాటితే విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుందని విశ్వాసం. మీరు ఇంట్లో తులసి మొక్కను నాటితే, దానిని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. వీటిలో ఒకదానిని తాకవద్దు. ఆదివారాలు , ఏకాదశి తిథిలలో కూడా తులసి మొక్కను పొరపాటున తాకకూడదు. మత విశ్వాసం ప్రకారం, తులసి ఈ రెండు రోజులలో శ్రీమహావిష్ణువు కోసం నిర్జల వ్రతం పాటిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో తులసిని తాకకూడదు లేదా నీరు పోయకూడదు.


ఆధ్యాత్మికం: శక్తి అంటే ఏమిటి.. మనిషికి అది ఎలా వస్తుందో తెలుసా

ఆధ్యాత్మికం: శక్తి అంటే ఏమిటి.. మనిషికి అది ఎలా వస్తుందో తెలుసా గాలానికి ఉన్న ఎరను చూసి చేపలు కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని అందుకుని.. జాలరి సంచికి చేరుతాయి. పక్షులు ధాన్యపు గింజలను చూసి వలలో చిక్కుకుంటాయి. వల మీద వాలితే ప్రాణాలు పోతాయనే చిన్న ఆలోచన వాటికి రాదు. పచ్చగా కనిపిస్తుంది కదా అని పశువులు.. మైదానంలో ఉన్న గడ్డిని వదిలేసి మేయడాని...


Rare Fruit: ఆ జిల్లాలో అరుదైన పండు .. రుచి చూస్తే వదిలిపెట్టరు..

ప్రకృతిలో మనకు కాలానుగుణంగా ఎన్నో రకాల పండ్లు, పూలు లభిస్తుంటాయి. కొన్ని సహజ సిద్ధంగా లభిస్తే, మరికొన్ని సాగు చేస్తే వస్తున్నాయి. అయితే పూల విషయం కొద్దిగా పక్కన పెట్టి, పండ్లు ఫలాల విషయాలను చెప్పుకుందాం. కొన్ని పండ్లు మనకు సంవత్సరం పొడవునా లభిస్తాయి. కానీ కొన్ని పండ్లు మాత్రం సీజనల్‌గానే లభిస్తాయి. అలా సీజనల్‌గా లభించే పండ్లలో బుడింపండు ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే లభించే అరుదైన పండు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. ఇది తీగ జాతి...


Badam Skincare: బాదంపప్పులు ఇలా వాడారంటే ముఖంలో కాంతి వస్తుంది, ఇందుకు ఒక్క బాదంగింజ చాలు

Badam Skincare: బాదం ఆయిల్ వాడడం వల్ల డ్రై స్కిన్ వారికీ ఎంతో ఉపయోగం ఉంటుంది. కేవలం ఒక బాదం పప్పు సాయంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఒక బాగం గింజతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకోండి.


తల్లి చనిపోయింది.. తండ్రి జైలుకు వెళ్లాడు.. ఆ పిల్లల కష్టాలకు కన్నీళ్ళు రావాల్సిందే !

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ సంసారం పచ్చగా నాలుగు కాలాలు కూడా ఉండలేదు. భార్యను, 3సంవత్సరాల తన కొడుకును, తన ఇద్దరు ఆడపిల్లలను ఆ మహిళను తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేసేవారు. అయితే ఆ ఇంట జరిగిన ఓ విషాద ఘటన ఆ పిల్లలను అనాధలుగా మార్చింది. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు, దాతల సహాయం కోసం ఆ పిల్లలు ఎదురుచూపులు చూస్తున్నారు.వివరాల్లోకెళ్తే.. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలోని కడపర్తి గ్రామానికి చెందిన దాసరి...


Business Ideas For Women: మహిళలు.. రూపాయి పెట్టుబడి లేకుండా బిందాస్‌గా డబ్బులు సంపాదించే బిజినెస్ ఐడియా మీ కోసం

Business Ideas For Women: మహిళలు.. రూపాయి పెట్టుబడి లేకుండా బిందాస్‌గా డబ్బులు సంపాదించే బిజినెస్ ఐడియా మీ కోసం


Horoscope | 16-09-2024 సోమవారం.. నేటి రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


రోజుకో దానిమ్మ పండు తింటే.. కలిగే లాభాలేంటో తెలుసా..?

దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని అంటారు. దానిమ్మలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక దానిమ్మ తినడం మీ ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజూ దానిమ్మ గింజలు తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి దానిమ్మ పండ్లను రోజూ తినడం ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి మరియు వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ యవ్వనంగా కనిపిస్తుంది. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. దానిమ్మకాయలు ధమనులలో మంట, రక్తపోటును తగ్గిస్తాయి, కాబట్టి దానిమ్మను రోజూ తినడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది మరియు మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక దానిమ్మ తినడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దానిమ్మలో బలమైన శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక తాపజనక పరిస్థితులతో బాధపడుతున్నవారికి దానిమ్మ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మలో విటమిన్ సి మరియు రోగనిరోధక శక్తిని పెంచే సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు శరీరం అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. దానిమ్మలోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ యువి కిరణాలు, కాలుష్యం మరియు ఫ్రీ రాడికల్స్ వంటి పర్యావరణ కారకాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోజూ దానిమ్మ తినడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అధిక రక్తపోటును తగ్గించడానికి దానిమ్మ సహాయపడుతుంది. ముఖ్యంగా సిస్టోలిక్ ప్రెజర్, దానిమ్మను రోజూ తినడం అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ ఒక దానిమ్మ తినడం వల్ల అభిజ్ఞా పనితీరు మరియు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేలరీలు తక్కువగా మరియు ఫైబర్ అధికంగా ఉండే దానిమ్మ తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది ఆకలిని అరికట్టడానికి మరియు బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఒక దానిమ్మ తినవచ్చు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారం మాత్రమే. దీనిని ఫాలో అయ్యే ముందు వైద్యుల సలహా తీసుకోండి.)


Dreams: నిద్ర లేవగానే కలలెందుకు మర్చిపోతాం.. కారణం ఏంటంటే..?

చాలా మంది నిద్రలో ఏదో అంటూ ఉలిక్కిపడుతుంటారు కలవరిస్తారు. అయితే వారిని నిద్రలోంచి లేపి.. ఏమైందని అడిగితే మాత్రం ఏ జరుగనట్టు, ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తారు. అసలు వాళ్లకు ఆ కల గుర్తుండదు. అది వాళ్ల తప్పు కాదు. మెదడు ఆ కలను గుర్తు పెట్టుకోలేదన్నమాట. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన రీసెర్చ్ అసలు కలలెందుకు మర్చిపోతామన్న అంశం మీద ఆసక్తికర విషయాలు తెలిపాయి అవేంటో చూద్దాం. నిపుణులు చెప్తున్న అభిప్రాయం ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారి ఆలోచనా విధానాన్ని బట్టి కలలు వస్తాయట. కొన్ని కలలు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు, పరిస్థితులను ముందే హెచ్చరిస్తాయట. మరికొన్ని కలలేమో మన ఆందోళన, భయం నిజమైతే ఎలా ఉంటుందో అదే కల రూపంలో వచ్చి భయపెడతాయట. అందుకే అలాంటి కలలు చాలావరకు గుర్తుండవు అంటున్నారు. కొన్నిసార్లు ఎప్పుడు వచ్చిన కలలు కూడా చాలాకాలం వరకు గుర్తుండిపోతాయి. కొన్ని కలలు మాత్రం నిద్రలోంచి లేచిన మరుక్షణమే మరిచిపోతాం. అలాంటి కలలే మన జీవితంలో నిజమవుతాయట. ఆ కలలు నిజమైన సందర్భంలో ఆ ఘటన అంతకు ముందే ఎవరికో జరిగినట్టు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందంట. కానీ మనకే కల వచ్చిన సంగతి మాత్రం అస్సలు గుర్తు రాదట. దీనికి కారణం మన మెదడు భవిష్యత్తులో రాబోయే కాలంలో ఏం జరగబోతుందో కచ్చితంగా ఊహించలేదు. ఒకవేళ ఊహించినా దాన్ని గుర్తు పెట్టుకోలేదు. అయితే సైన్స్ ప్రకారం ఇది వర్తించదు. మనం ఆలోచించే విషయాలు, మన జీవితం గురించిన అంశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధ్యయనంలో తేలింది. సైన్స్ ప్రకారం కలలు గుర్తుండకపోవడమనేది పెద్ద రహస్యమేమీ కాదు. అదొక మానసిక అచేతన స్థితి. దీన్ని అటోనియా అంటారు. నిద్ర అనేది మనం భావించే దానికన్నా క్లిష్టమైనది. శరీరాన్ని సుప్తచేతనావస్థలోకి చేర్చడం. మెదడును మెలకువగా ఉంచి... శరీరాన్ని నిద్రకు, మెలకువకు ఊగిసలాడించే ఒక ప్రక్రియ. దీన్ని సైన్స్ పరిభాషలో రెమ్ అంటారు. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మెలకువగా ఉన్నట్టే ఉంటుంది. కళ్లు వేగంగా కదులుతాయి. రక్తప్రసరణలో, శ్వాస ప్రక్రియలో గణనీయమైన మార్పులుంటాయి. ఈ సమయంలో తరచుగా మన జీవితంలో జరిగే పరిణామాలను కలల రూపంలో మనం మేల్కొనే సమయం వరకు అంగీకరిస్తాం. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన మరుక్షణమే శరీరం యాక్టివ్ అవుతుంది. అందుకే ఆ కల ఏమాత్రం గుర్తుండదు. ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా గుర్తు పెట్టుకునేందుకు మెదడులో ఒక కీలకమైన రసాయనం పనిచేస్తూ ఉంటుంది. అది కలల విషయంలో కూడా వర్తిస్తుంది. ఆ రసాయనమే నోరాడ్రినలిన్. శరీరాన్ని, మెదడును క్రియాశీలం చేస్తూ, యాక్టివ్గా ఉంచే హార్మోన్ ఇది. గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే కలలు గుర్తుండవు.


8 ఏళ్లలో ఒక్కరోజు కూడా.. పాఠశాలకు సెలవు పెట్టని బెస్ట్ టీచర్ ఈయనే..

ఎనిమిది సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు స్కూల్ కి సెలవు తీసుకోకుండా పిల్లలకు పాఠాలు బోధిస్తున్న మాస్టారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఇతనే అని గర్వంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అంటేనే తక్కువ పనిచేసే ఎక్కువ జీతాలు తీసుకుంటారు అని వార్త ఎక్కువగా వింటాం. కానీ ఈ మాస్టార్ ని చూస్తే అది అబద్ధమని రుజు అవుతుంది. 2015 జూన్ నుండి మొదలుకొని నేటి వరకు ఒక్కరోజు సెలవు కూడా తీసుకోకుండా పాఠశాలకు వచ్చి తన వృత్తి నిర్వహిస్తున్న గుమ్మడి ఆదిత్య మాస్టారు (55) ఎంతోమందికి ఆదర్శప్రాయం. తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించిన క్రమశిక్షణతోనే క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తూ విధులను నిర్వహిస్తూ తనలాగా తన తోటి ఉద్యోగులను, విద్యార్థులను స్కూల్స్, కాలేజ్ కి క్రమం తప్పకుండా వచ్చేలా చేయడమే తన లక్ష్యం అనుకుంటూ పనిచేస్తున్నాడు ఆదిత్య మాస్టారు. కరోనా సమయంలో కూడా 50% ఉపాధ్యాయులు పని చేయాలన్నప్పుడు కూడా రోజు పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలే చెప్పడమే కాకుండా పాఠశాల పరిసర ప్రాంతాలను కూడా చూసుకోవడం, మొక్కలు పెంచడం మొదలైన పనులు చేస్తూ అలుపెరుగకుండా తన వృత్తిని నిర్వహిస్తున్నాడు. కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ లోని ఆదర్శ మోడల్ కాలేజ్ అండ్ స్కూల్ లో పిజిటి ఇంగ్లీష్ మాస్టారుగా పనిచేస్తున్నాడు గుమ్మడి ఆదిత్య మాస్టారు. 2003 తనకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిందన్నారు. 2013 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేశాను. తర్వాత 2013లో సొంత జిల్లా కరీంనగర్ పని చేయాలన్న తపనతో ఆదర్శ స్కూల్ రిక్రూట్మెంట్ రాసి తెలంగాణ రాష్ట్రంలోని ఐదో ర్యాంకు సాధించి పీజీటీ ఇంగ్లీష్ మాస్టారు సెలెక్ట్ కావడం జరిగిందన్నారు. ఆలా 2015 నుండి ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదని లోకల్ 18కి తెలిపారు. ఉపాధ్యాయుడుగా ఎందరికో ఆదర్శప్రయుడిగా నిలిచాడు. ఈ సందర్భంగా లోకల్ 18తో మాట్లాడుతూ తను క్రమం తప్పకుండా స్కూల్ కి వస్తే తనను చూసి పిల్లలు కూడా క్రమం తప్పకుండా స్కూలుకు వస్తారని, ఆ విధంగా వాళ్లు ప్రతిరోజు పాఠాలు వినడం వల్ల వారు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఒకే ఒక లక్ష్యంతో ఇలా క్రమం తప్పకుండా స్కూల్ కి వస్తున్నానని పేర్కొన్నారు. ఒకరిని అనే ముందు తను ఏంటన్నదే నిరూపించుకుంటే ఎదుటివాళ్లకు ఏదైనా చెప్పొచ్చు అని అంటున్నారు. మా మాస్టారు తల్లిదండ్రులు చెప్పిన మాటకు కట్టుబడి దేవుడు పూర్తి ఆరోగ్య శక్తి ఇచ్చినని రోజులు ఇలానే క్రమం తప్పకుండా స్కూలుకు వస్తానన్నారు. పేర్కొన్నారు. ఒకరిని అనే ముందు తను ఏంటన్నదే నిరూపించుకుంటే ఎదుటివాళ్లకు ఏదైనా చెప్పొచ్చు అని అంటున్నారు. మా మాస్టారు తల్లిదండ్రులు చెప్పిన మాటకు కట్టుబడి దేవుడు పూర్తి ఆరోగ్య శక్తి ఇచ్చినని రోజులు ఇలానే క్రమం తప్పకుండా స్కూలుకు వస్తానన్నారు. కరోనా సమయంలో కూడా వందకు వందశాతం పని చేశానని తనను చూసి తమ స్కూల్లో చదువుకునే పిల్లలు ఇప్పుడు కొన్ని వందల మంది పిల్లలు వందకు వంద శాతం అటెండెన్స్ తో స్కూల్ కి హాజరవుతున్నారని ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని నన్ను చూసి ఇంతమంది సెలవు లేకుండా స్కూలుకు రావడం నాకు ఎన్నో అవార్డులతో సమానమని లోకల్18 తో తన ఆనందాన్ని పంచుకున్నారు.


ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని భార్యని హతమార్చిన భర్త. చివరికి అనుమానం రాకుండా..

ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుందని భార్యని హతమార్చిన భర్త. చివరికి అనుమానం రాకుండా.. హైదరాబాద్​:  భార్యపై అనుమానంతో  కూకట్​పల్లిలో మర్డర్​ చేసి  డెడ్​బాడీని  ఎవరికి అనుమానం రాకుండా అందోల్ కి తరలించాడు.  హెల్త్​ బాగలేక చనిపోయిందని నమ్మించేందుకు  యత్నించాడు.  మృతురాలి కుటుంబీకులు అనుమానంతో నిలదీస్తే  తానే మర్డర్​ చేసిన్నట్లుగా ఒప్పుకున్నారు. ఈ ఘటన సంగారె...


డ్రెస్సులు కొనుక్కునే ముందు XL, XXL, XS సైజులు ఉంటాయి.. వాటి అర్ధం తెలుసా

Knowledge Story: ఏదైనా ఉద్యోగ ఎంపికలో జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అని మనకు తెలుసు. పరీక్షలో చాలా సాధారణ జ్ఞానం ప్రశ్నలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ తప్పనిసరి. అలాంటి ఒక సాధారణ నాలెడ్జ్ ప్రశ్నను మనం చూడబోతున్నాం. అంటే బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే మీరు మీ సైజు XL, XXL పదాలను ఉపయోగిస్తారు. L మరియు S అనే అక్షరాలు పెద్దవి మరియు చిన్నవి అని చాలా మందికి తెలుసు. అయితే X అంటే ఏంటో తెలుసా? నిజానికి, 'X' అంటే ఎక్స్‌ట్రా. XL అంటే ఎక్స్‌ట్రా లార్జ్ మరియు XXL అంటే ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా లార్జ్ అని అర్ధం. కాని ఈ విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా XL సైజు చొక్కా 42 అంగుళాలు నుండి 44 అంగుళాల మధ్య ఉంటుంది. అదేవిధంగా, XXL షర్టులు లేదా డ్రెస్‌ల విషయంలో సైజు సాధారణంగా 44 అంగుళాల నుండి 46 అంగుళాల మధ్య ఉంటుంది. అదేవిధంగా S అంటే స్మాల్, XS అంటే ఎక్స్‌ట్రా స్మాల్. M అంటే మీడియం. ఇది పురుషులు, మహిళలు అన్ని దుస్తులకు కోడ్.


మహారాష్ట్రలో ట్రై చేయాల్సిన డిష్‌లు ఇవే

మహారాష్ట్రలో రుచి చూడాల్సిన ఫేమస్‌ ఫుడ్‌ గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్‌ తినేందుకు రుచికరంగా ఉంటుంది.


పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే ఇవి తినండి?

పోషకాహార లోపంతో బాధపడకుండా ఉండాలంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోషకాహార లోపం లేకుండా ఉండడానికి మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవేంటో చూద్దాం.


Ganesh Visarjan 2024 ఈసారి వినాయక నిమజ్జనం ఎప్పుడొచ్చింది.. ఈ పర్వదినాన ఎన్ని శుభ ముహుర్తాలున్నాయో తెలుసా...

Ganesh Visarjan 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది భాద్రపద మాసంలో అనంత చతుర్దశి తిథి వేళ వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ నిమజ్జనం ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం.. ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...